టెన్త్ , ఐటీఐ అర్హతతో రైల్వే ఉద్యోగాలు

 ఇండియన్‌ రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఐటీఐ అర్హతతో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ముంబై కేంద్రంగా ఉన్న సెంట్రల్‌ రైల్వేలో ఈ ఖాళీలు ఉన్నాయి..



భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కోటా పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10, 12వ తరగతి/ ఐటీఐ/ తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి..


ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాతపరీక్షలో చూపిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తు ఫీజుగా రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 12-12-2022 తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.

నోటిఫికేషన్ కోసం క్లిక్‌ చేయండి...

పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి...

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.