WGL : తిరుమల తిరుపతి దేవస్థానం పాఠశాలలో టీచర్‌ పోస్టులు

తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ ప్రగతినగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర బధిరుల పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైంది....


పోస్ట్ వివరాలు :-   ఎస్జీటీ గెస్ట్‌ ఉపాధ్యాయ పోస్టులు
  
ఖాళీల సంఖ్య :-    3 ఎస్జీటీ టీచర్‌ పోస్టుల భర్తీ
  
  
అర్హత  వివరాలు :- ఇంటర్, డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్‌ ఇన్ హియరింగ్ ఇంపియర్డ్ (డీఈడీ, హెచ్‌ఐ) తప్పనిసరి ,
తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం


ఎంపిక విదానం :- నవంబర్‌ 6వ తేదీ ఉదయం 10 గంటలు,  ఇంటర్వ్యూ

చివరి తేది :- నవంబరు 5వ తేదీ 

దరఖాస్తు :- ఆసక్తి కలిగిన అభ్యర్థులు విద్యార్హతలు, వయసు, నివాసం, కులం, ప్రావీణ్యానికి సంబంధించి ఒరిజినల్ పత్రాలతో పాటు రెండు సెట్ల జిరాక్సు సర్టిఫికెట్లను తీసుకుని నవంబరు 5వ తేదీలోపు వరంగల్ ఎన్ఐటీ సమీపంలోని టీటీడీ బధిరుల పాఠశాలలో సమర్పించాలి.


పూర్తి వివరాలకు..

ప్రిన్సిపల్ లక్మీనర్సమ్మ..
  

Comments

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్