బీఈఎంఎల్లో మేనేజ్మెంట్ ట్రెయినీలు ( గ్రేడ్ -2 )
భారత ప్రభుత్వరంగానికి చెందిన బెంగళూరు లోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది
అర్హత : కనీసం 70 శాతం మార్కులతో మెకానికల్ , ఎలక్ట్రికల్ , ఈఈఈ సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ ఉత్తీర్ణత .
వయసు : 25 ఏళ్లు మించకూడదు
జీతభత్యాలు : నెలకు రూ .40,000 నుంచి రూ .1,40,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం : రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు : ఇతరులు రూ .500 చెల్లించాలి . ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు .
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : మార్చి 30
వెబ్సైట్ : www.joinindiannavy.gov.in/
Comments
Post a Comment