విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ( హెచ్ఎస్ఎల్ ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ( హెచ్ఎస్ఎల్ ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .
మొత్తం ఖాళీలు : 40
పోస్టులు : జనరల్ మేనేజర్ , అసిస్టెంట్ మేనేజర్ , ప్రాజెక్ట్ ఆఫీసర్ , డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ తదితరాలు .
విభాగాలు : హెస్ఆర్ , ఫైనాన్స్ , టెక్నికల్ , కమర్షియల్ , సివిల్ , అడ్మినిస్ట్రేషన్ .
అర్హత : పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా , గ్రాడ్యుయేషన్ , బీఈ / బీటెక్ ఉత్తీర్ణత , అనుభవం . ఎంపిక
విధానం : షార్టిస్టింగ్ , గ్రూప్ డిస్కషన్ , ఇంటర్వ్యూ ఆధారంగా .
దరఖాస్తు విధానం : ఆన్లైన్ / ఆఫ్లైన్ ద్వారా .
ఆన్లైన్ దరఖాస్తులు : మార్చి 30 , 2022 నుంచి ఏప్రిల్ 20 వరకు .
దరఖాస్తు హార్డ్ కాపీల స్వీకరణ : ఏప్రిల్ 05 , 2022 నుంచి ఏప్రిల్ 25 వరకు .
వెబ్సైట్ : www.hslvizag.in/
Comments
Post a Comment