46 వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సర్కార్ ఆమోదం.. ఆ రాష్ట్ర యువతకు అదిరిపోయే శుభవార్త..

 ఒకే సారి 46 వేలకు పైగా టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు

మొత్తం 46,500 ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి గెహ్లాట్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు లెవల్-1, లెవల్-2, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లను నియమించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది

ఇటీవల బడ్జెట్‌ ప్రకటన సందర్భంగా 75000 ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే ఇందుకు సంబంధించిన ప్రక్రియను మొదలు పెట్టింది ప్రభుత్వం. ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ నియామకాలపై భారీగా దృష్టి సారించాయి.

Comments

Popular posts from this blog

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.

SBI లో 13 వేలకు పైగా క్లర్క్ పోస్టులకి నోటిఫికేషన్..