ప్రతిభ కలిగిన విద్యార్థులకు SBI రూ.15వేలు స్కాలర్షిప్

విద్యార్థులకు రూ.15వేలు స్కాలర్షిప్..




దేశంలో ప్రతిభ కలిగి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద విద్యార్థులకు ఎస్బీఐ (SBI) స్కాలర్షిప్ ప్రకటించింది. ఎస్బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశా స్కాలర్ షిప్ ఈ ఆర్థిక సాయం చేయనుంది.  ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.15వేలు స్కాలర్ షిప్ అందిస్తారు. 
అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

అర్హత: 6 నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ అవకాశం ఉంది. గడిచిన అకడమిక్ పరీక్షల్లో 75 శాతం మార్కులతో పాసై ఉండాలి.  కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షల లోపు ఉండాలి.

చివరితేది: అక్టోబర్ 15

వెబ్సైట్ : https://sbifoundation.in

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.