శాతవాహనుల అనంతరము దక్షిణ తెలంగాణ
శాతవాహనుల అనంతరము దక్షిణ తెలంగాణ మరియు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలను పాలించిన అతి ముఖ్యమైన వంశం ఇక్ష్వాకులు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, కృష్ణా, ప్రకాశం,కర్నూలు మరియు తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలు వీరి రాజ్యంలో అంతర్భాగాలుగా ఉండేవి. సింహం వీరి రాజ చిహ్నం.
1ఇక్ష్వాకులు శాతవాహనులకు సామంతులు అని తెలియజేయు శాసనం ఏది?
1) రెంటాల శాసనం 2) జగ్గయ్యపేట శాసనం 3) అల్లూరి శాసనం 4) దాచేపల్లి శాసనం
జవాబు:3
3 ఇక్ష్వాకుల వంశస్థాపకుడు ఎవరు?
1) శ్రీ వీరపురుషదత్తుడు 2) ఎహువుల శాంతమూలుడు 3) రుద్రపురుషదత్తుడు 4) శ్రీ శాంతమూలుడు
జవాబు:4
4 .క్రింది వాఖ్యాలలో సరైన వాఖ్యాన్ని గుర్తించండి.
1) విష్ణుపురాణం ప్రకారం ఇక్ష్వాకులు దక్షిణ భారతదేశానికి చెందినవారు
2) ఇక్ష్వాకులు చెంచుజాతికి చెందినవారని డా॥ ఆర్.జి.భండార్కర్ పేర్కొన్నారు.
3) ఇక్ష్వాకులు క్షత్రీయులని పేర్కొన్నది పి.సుబ్రహ్మణ్య
[4) ఇక్ష్వాకుల శాసనాలు ప్రాకృతభాషలో, బ్రాహ్మిలిపిలో రాయబడినాయి
జవాబు:4
5 .ద్రావిడ భాషలకు, తెలుగు భాషకు మధ్యగల సంబంధమును తులనాత్మక అధ్యయనం చేసిన పోర్చుగీసు మత ప్రచారకుడు ఎవరు?
1) హెగెల్ 2. స్టెన్ కోకో 3) బిషప్ కాల్డ్వెల్ 3 4.రాప్సన్
జవాబు:3
6 . క్రిందివాటిలో వాశిష్టీపుత్ర శ్రీశాంతమూలుడి శాసనం కానిది ఏది?
1) ఉప్పుగుండూరు శాసనం 2) రెంటాల శాసనం 3) కేశనపల్లి శాసనం 4)దాచేపల్లి శాసనం
జవాబు:1
7 .క్రిందివానిలో శ్రీశాంతమూలుడి బిరుదులనుగుర్తించండి?
ఎ) దక్షిణపథపతి బి) గోశత సహస్ర సి) శతసహస్రహలక
1) ఎ మాత్రమే 2) బి, సి మాత్రమే 3) ఎ, బి, సి 4) సి మాత్రమే
జవాబు:3
8. నాగార్జునకొండ వద్ద బుద్ధుడి ధాతువును నిక్షిప్తం చేసిన మహాచైత్యాన్ని నిర్మించినది ఎవరు?
1) కొడబలిశ్రీ 2) శాంతశ్రీ 3) ఉపాసికబోధిశ్రీ 4) స్కంధశ్రీ
జవాబు:2
9.మేనత్త కుమార్తెలను వివాహమాడే సాంప్రదాయం ఎవరికాలం నుండి ప్రారంభమైనది?
1) శ్రీశాంతమూలుడు (2) శ్రీ వీరపురుషదత్తుడు 3) ఎహువల శాంతమూలుడు 4)రుద్రపురుషదత్తుడు
జవాబు:2
10.బౌద్ధమత ప్రచారానికి విశేషకృషి చేసిన ఉపాసిక బోధిశ్రీ ఎవరి కాలానికి చెందిన మహిళ?
1) శ్రీశాంతమూలుడు (2) శ్రీవీరపురుషదత్తుడు 3) ఎహువల శాంతమూలుడు 4)రుద్రపురుషదత్తుడు
జవాబు:2
1ఇక్ష్వాకులు శాతవాహనులకు సామంతులు అని తెలియజేయు శాసనం ఏది?
1) రెంటాల శాసనం 2) జగ్గయ్యపేట శాసనం 3) అల్లూరి శాసనం 4) దాచేపల్లి శాసనం
జవాబు:3
3 ఇక్ష్వాకుల వంశస్థాపకుడు ఎవరు?
1) శ్రీ వీరపురుషదత్తుడు 2) ఎహువుల శాంతమూలుడు 3) రుద్రపురుషదత్తుడు 4) శ్రీ శాంతమూలుడు
జవాబు:4
4 .క్రింది వాఖ్యాలలో సరైన వాఖ్యాన్ని గుర్తించండి.
1) విష్ణుపురాణం ప్రకారం ఇక్ష్వాకులు దక్షిణ భారతదేశానికి చెందినవారు
2) ఇక్ష్వాకులు చెంచుజాతికి చెందినవారని డా॥ ఆర్.జి.భండార్కర్ పేర్కొన్నారు.
3) ఇక్ష్వాకులు క్షత్రీయులని పేర్కొన్నది పి.సుబ్రహ్మణ్య
[4) ఇక్ష్వాకుల శాసనాలు ప్రాకృతభాషలో, బ్రాహ్మిలిపిలో రాయబడినాయి
జవాబు:4
5 .ద్రావిడ భాషలకు, తెలుగు భాషకు మధ్యగల సంబంధమును తులనాత్మక అధ్యయనం చేసిన పోర్చుగీసు మత ప్రచారకుడు ఎవరు?
1) హెగెల్ 2. స్టెన్ కోకో 3) బిషప్ కాల్డ్వెల్ 3 4.రాప్సన్
జవాబు:3
6 . క్రిందివాటిలో వాశిష్టీపుత్ర శ్రీశాంతమూలుడి శాసనం కానిది ఏది?
1) ఉప్పుగుండూరు శాసనం 2) రెంటాల శాసనం 3) కేశనపల్లి శాసనం 4)దాచేపల్లి శాసనం
జవాబు:1
7 .క్రిందివానిలో శ్రీశాంతమూలుడి బిరుదులనుగుర్తించండి?
ఎ) దక్షిణపథపతి బి) గోశత సహస్ర సి) శతసహస్రహలక
1) ఎ మాత్రమే 2) బి, సి మాత్రమే 3) ఎ, బి, సి 4) సి మాత్రమే
జవాబు:3
8. నాగార్జునకొండ వద్ద బుద్ధుడి ధాతువును నిక్షిప్తం చేసిన మహాచైత్యాన్ని నిర్మించినది ఎవరు?
1) కొడబలిశ్రీ 2) శాంతశ్రీ 3) ఉపాసికబోధిశ్రీ 4) స్కంధశ్రీ
జవాబు:2
9.మేనత్త కుమార్తెలను వివాహమాడే సాంప్రదాయం ఎవరికాలం నుండి ప్రారంభమైనది?
1) శ్రీశాంతమూలుడు (2) శ్రీ వీరపురుషదత్తుడు 3) ఎహువల శాంతమూలుడు 4)రుద్రపురుషదత్తుడు
జవాబు:2
10.బౌద్ధమత ప్రచారానికి విశేషకృషి చేసిన ఉపాసిక బోధిశ్రీ ఎవరి కాలానికి చెందిన మహిళ?
1) శ్రీశాంతమూలుడు (2) శ్రీవీరపురుషదత్తుడు 3) ఎహువల శాంతమూలుడు 4)రుద్రపురుషదత్తుడు
జవాబు:2
Comments
Post a Comment