రైల్వే శాఖలో భారీగా ఉద్యోగాలు..

 రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకోపైలెట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ




20 జనవరి 2024 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది. జనవరి 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ దరఖాస్తు ప్రక్రియ కోసం ఫిబ్రవరి 19 వరకు గడువు ఇచ్చారు. అర్హత, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాలు ఓసారి తెలుకుందాం..

 

పోస్ట్ వివరాలు :-   అసిస్టెంట్ లోకోపైలెట్ పోస్టు

  
ఖాళీల సంఖ్య :- 
5,696


జీతం వివరాలు :-  
రూ. 19,900 నుంచి రూ.63,200 వరకూ
 

అర్హత  వివరాలు :-  
అభ్యర్థులు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మిల్‌రైట్/మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ ట్రేడ్‌లలో గుర్తింపు పొందిన ఎన్‌సివిటి/ఎన్‌సివిటి సంస్థల నుంచి మెట్రిక్యులేషన్/ఎస్‌ఎస్‌ఎల్‌సి ప్లస్ ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. లేదా సదరు ట్రేడ్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌షిప్‌ పూర్తి చేసి ఉండాలి


వయస్సు పరిమితి :- 
వయోపరిమితి 18 నుంచి 30 ఏళ్ల మధ్య


దరఖాస్తు ఫీజు : ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఎక్స్‌-సర్మీస్‌మెన్‌, మహిళలకు రూ.250.. మిగిలిన వారికి రూ.500




ఎంపిక విదానం :- ఆన్‌లైన్‌ విధానంలో



చివరి తేది :- 
ఫిబ్రవరి 19వ



   పైన పోస్ట్ కి సంబందించి  ముఖ్యమైన లింకులు  

ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండిCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

  
 

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్