ఐటీఐ, డిప్లొమా తో రైల్వే శాఖలో టెక్నీషియన్ జాబ్స్
రైల్వే ఉద్యోగార్థులకు ఇటీవల కాలంలో వరుస నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో.. వివిధ రైల్వే జోన్లలో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి గత మార్చిలో ఆర్ఆర్బీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ సమయంలో 9,144 ఖాళీలు , ఈ సంఖ్యను పెంచుతూ.. మొత్తం 14,298 టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు జోన్ల వారీగా ఖాళీల వివరాలు విడుదలయ్యాయి...
పోస్ట్ వివరాలు :- టెక్నీషియన్ పోస్టులు
ఖాళీల సంఖ్య :- 14,298
- ఆర్ఆర్బీ సికింద్రాబాద్- 959
- టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్(ఓపెన్ లైన్) పోస్టులు : 1,092
- టెక్నీషియన్ గ్రేడ్-III(ఓపెన్ లైన్) పోస్టులు : 8,052
- టెక్నీషియన్ గ్రేడ్-III(వర్క్షాప్ అండ్ పీయూఎస్) పోస్టులు : 5,154
జీతం వివరాలు :- టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200.. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900
అర్హత వివరాలు :- బీఎస్సీ, బీఈ/ బీటెక్, డిప్లొమా ,మెట్రిక్యులేషన్/ ఎస్ఎస్ఎల్సీ, ఐటీఐ
వయస్సు పరిమితి :- జులై 1, 2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు 18-36 ఏళ్లు.. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు 18-33 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10- 15 ఏళ్ల సడలింపు
ఎంపిక విదానం :-కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా
చివరి తేది :-అక్టోబర్ 16, 2024
దరఖాస్తు :-ఆన్లైన్
దరఖాస్తు ఫీజు:- ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250, ఇతరులకు రూ.500
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
దరఖాస్తు కోసం | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్సైట్ | CLICK HERE |
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి | CLICK HERE |
Tt
Comments
Post a Comment